కొత్తగా 8 మందికి కరోనా

ABN , First Publish Date - 2021-03-09T06:55:13+05:30 IST

జిల్లాలో సోమవారం కొత్తగా ఎనిమిది మందికి కరోనా వైరస్‌ సోకింది.

కొత్తగా 8 మందికి కరోనా

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) 

జిల్లాలో సోమవారం కొత్తగా ఎనిమిది మందికి కరోనా వైరస్‌ సోకింది. ఈ కొత్త కేసులతో కలిపి మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 49,010కి చేరింది. మరణాల సంఖ్య అధికారికంగా 681 వద్ద నిలకడగానే ఉంది. 120 మంది పాజిటివ్‌ బాధితులు కొవిడ్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.  

Updated Date - 2021-03-09T06:55:13+05:30 IST