27 కేసులు.. ఒకరు మృతి

ABN , First Publish Date - 2021-11-26T06:31:32+05:30 IST

జిల్లాలో మరో కరోనా బాధితుడు గురువారం మరణించాడు.

27 కేసులు.. ఒకరు మృతి

విజయవాడ, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో మరో కరోనా బాధితుడు గురువారం మరణించాడు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 27 మందికి వైరస్‌ సోకింది. ఈ కొత్త కేసులతో కలిపి జిల్లాలో మొత్తం పాజిటివ్‌ కేసులు 1,20,104కు చేరగా, మరణాలు 1,453కు పెరిగాయి. జిల్లావ్యాప్తంగా కరోనా బారినపడినవారిలో ఇప్పటి వరకు 1,18,252 మంది కోలుకున్నారు. ఇంకా 399 మంది కొవిడ్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 

Updated Date - 2021-11-26T06:31:32+05:30 IST