బెంగళూరులో 17,266 మందికి Covid పాజిటివ్‌

ABN , First Publish Date - 2022-01-23T16:04:05+05:30 IST

రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్‌ ప్రభావం కొనసాగుతూనే ఉంది. శనివారం విడుదలైన బులెటిన్‌ ప్రకారం రాష్ట్రంలో 42, 470 మందికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా బెంగళూరులోనే 17,266 మంది ఉన్నారు. మైసూరులో 4601

బెంగళూరులో 17,266 మందికి Covid పాజిటివ్‌

బెంగళూరు: రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్‌ ప్రభావం కొనసాగుతూనే ఉంది. శనివారం విడుదలైన బులెటిన్‌ ప్రకారం రాష్ట్రంలో 42, 470 మందికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా బెంగళూరులోనే 17,266 మంది ఉన్నారు. మైసూరులో 4601, తుమకూరులో 3,417, హాసన్‌లో 2679, మండ్యలో 1822, కోలారులో 1417, బెంగళూరు గ్రామీణలో 958 మందికి పాజిటివ్‌ సోకింది. గరిష్టంగా 35,140మంది డిశ్చార్జ్‌ కావడం ఊరటనిచ్చే అంశం. 26 మంది మృతిచెందగా బెంగళూరులో ఆరుగురు, బెళగావి, బాగల్కోటె, దక్షిణకన్నడలో ముగ్గురు చొప్పున, కల్బుర్గిలో ఇద్దరు, 9 జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు.

Updated Date - 2022-01-23T16:04:05+05:30 IST