పది మందికి Covid పాజిటివ్

ABN , First Publish Date - 2021-11-16T18:43:06+05:30 IST

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సోమవారం పది మంది కరోనా బారిన పడ్డారు. ఖమ్మం జిల్లాలో మొత్తం 4,038మందికి పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొత్తం 700మందికి పరీక్షలు నిర్వహించగా ఎనిమిది మంది

పది మందికి Covid పాజిటివ్

ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సోమవారం పది మంది కరోనా బారిన పడ్డారు. ఖమ్మం జిల్లాలో మొత్తం 4,038మందికి పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొత్తం 700మందికి పరీక్షలు నిర్వహించగా ఎనిమిది మందికి పాజిటివ్‌ నిర్ధారణైంది. 320 పడకలున్న ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలోని కొవిడ్‌ వార్డులో సోమవారం ఎవ్వరూ చేరలేదు. ప్రస్తుతం తొమ్మిది మంది చికిత్స పొందుతుండగా 311 బెడ్లు ఖాళీగా ఉన్నాయి.

Updated Date - 2021-11-16T18:43:06+05:30 IST