దేశంలో 115.78 కోట్ల మందికి కోవిడ్ వ్యాక్సిన్

ABN , First Publish Date - 2021-11-20T20:53:04+05:30 IST

దేశ వ్యాప్తంగా శనివారం నాటికి 115.79 కోట్ల మందికి కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ జరిగిందని కేంద్ర ఆరోగ్యశాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

దేశంలో 115.78 కోట్ల మందికి కోవిడ్ వ్యాక్సిన్

హైదరాబాద్: దేశ వ్యాప్తంగా శనివారం నాటికి 115.79 కోట్ల మందికి కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ జరిగిందని కేంద్ర ఆరోగ్యశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. గత 24 గంటల్లో 51.59 లక్షల మందికి కోవిడ్ వ్యాక్సిన్ వేసినట్టు తెలిపారు. దేశ వ్యాప్తంగా కోవిడ్ రికవరీ రేట్ 98.29 శాతం కాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 10,302 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,24,868కాగా, వీక్లీ పాజిటివ్ రేట్ 57 రోజుల్లో 2శాతం(0.93శాతం)గా నమోదయ్యంది. 

Updated Date - 2021-11-20T20:53:04+05:30 IST