దేశంలో 119.30 కోట్ల మందికి కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ

ABN , First Publish Date - 2021-11-25T20:39:26+05:30 IST

దేశంలో ఇప్పటి వరకూ 119.38 కోట్ల మందికి కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ పూర్తయినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది.

దేశంలో 119.30 కోట్ల మందికి కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ

హైదరాబాద్: దేశంలో ఇప్పటి వరకూ 119.38 కోట్ల మందికి కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ పూర్తయినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. గడిచిన 24గంటల్లో 90.27 లక్షల డోసులు వేసినట్టు తెలిపారు. ప్రస్తుతం రికవరీ రేట్ 98.22 శాతం కాగా దేశంలో గడిచిన 24 గంటల్లో 9,119 కేసులు నమోదయ్యాయి. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,09,940 కాగా గడిచిన 62 రోజుల్లో పాజిటివ్ రేట్ 2శాతం (0.90 శాతం)గా నమోదైంది. 

Updated Date - 2021-11-25T20:39:26+05:30 IST