దేశంలో 113.68 కోట్ల మందికి కోవిడ్ వ్యాక్సిన్

ABN , First Publish Date - 2021-11-17T20:29:27+05:30 IST

దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకూ 113.68 కోట్ల మందికి కోవిడ్ వ్యాక్సిన్ వేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

దేశంలో 113.68 కోట్ల మందికి కోవిడ్ వ్యాక్సిన్

హైదరాబాద్: దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకూ 113.68 కోట్ల మందికి కోవిడ్ వ్యాక్సిన్ వేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. గత 24 గంటల్లో 67.82 లక్షల మందికి వ్యాక్సిన్ పంపిణీ జరిగినట్టు అధికారులు తెలిపారు. దేశంలో రికవరీ రేట్ 98.28 శాతం కాగా, కొత్తగా గత 24 గంటల్లో 10,197 కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసులు 1,28,555 లక్షలుగా అధికారులు తెలిపారు. గత 54 రోజుల్లో పాజిటివ్ రేట్ 2శాతం( 0.96 శాతం)గా అధికారులు తెలిపారు. 

Updated Date - 2021-11-17T20:29:27+05:30 IST