రక్తం గడ్డకట్టడంతో కొవిడ్ మరణాలు
ABN , First Publish Date - 2020-05-24T08:54:06+05:30 IST
కొవిడ్-19 మరణాలకు థ్రాంబోసిస్ లేదా రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం కారణం అవుతోంది. వైర్సను తప్పుగా నిర్ధారించారు. ఇటలీకి...
ప్రచారం: కొవిడ్-19 మరణాలకు థ్రాంబోసిస్ లేదా రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం కారణం అవుతోంది. వైర్సను తప్పుగా నిర్ధారించారు. ఇటలీకి చెందిన డాక్టర్లు సరైన నిర్ధారణ చేశారు. కరోనా వైరస్ చికిత్సకు వెంటిలేటర్ల అవసరం లేదు. కొవిడ్-19 మరణాలకు థ్రాంబోసిస్ ప్రధాన కారణమతోందే తప్ప న్యుమోనియా కాదు. ఈ మెసేజ్ వాట్స్పలో చక్కర్లు కొడుతుండటంతో జనాల్లో ఆందోళన కలుగుతోంది.
వాస్తవం: ఇవన్నీ తప్పు. జనాన్ని తప్పుదారి పట్టించే విధంగా ఈ సమాచారం ఉందని నిపుణులు చెబుతున్నారు.