కరోనా నేపథ్యంలో యూఏఈ వైద్య అధికారుల కీలక సూచన!

ABN , First Publish Date - 2021-04-20T14:04:03+05:30 IST

మూడు సంవత్సరాలు, అంతకంటే తక్కువ వయసు పిల్లలు ఉన్న తల్లిదండ్రులకు యూఏఈ వైద్య అధికారులు కీలక సూచన చేశారు. కరోనా నేపథ్యంలో పిల్లలను బహిరంగ ప్రదేశాలు, జనసమూహాలు ఎక్కువగా ఉం

కరోనా నేపథ్యంలో యూఏఈ వైద్య అధికారుల కీలక సూచన!

అబుధాబి: మూడు సంవత్సరాలు, అంతకంటే తక్కువ వయసు పిల్లలు ఉన్న తల్లిదండ్రులకు యూఏఈ వైద్య అధికారులు కీలక సూచన చేశారు. కరోనా నేపథ్యంలో పిల్లలను బహిరంగ ప్రదేశాలు, జనసమూహాలు ఎక్కువగా ఉండే ప్రాంతాలకు, ఆట స్థలాలకు తీసుకెళ్లొద్దని పేర్కొన్నారు. అంతేకాకుండా పిల్లలు ఫేస్ షీల్డ్‌లను ధరించేలా చూడాలని కోరారు. తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడిన యూఏఈ వైద్య అధికారి డాక్టర్ ఫరిదా అల్ హోసాని ఈ వ్యాఖ్యలు చేశారు.  


Updated Date - 2021-04-20T14:04:03+05:30 IST