ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా ఓ మహిళ విధి నిర్వహణ

ABN , First Publish Date - 2021-03-08T21:28:01+05:30 IST

కరోనా మహమ్మారి కోరలు చాస్తున్న సమయంలో ఓ మహిళ ధైర్యంగా ఎదురు నిలిచి పోరాడింది.

ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా ఓ మహిళ విధి నిర్వహణ

సూర్యాపేట: కరోనా మహమ్మారి కోరలు చాస్తున్న సమయంలో ఓ మహిళ ధైర్యంగా ఎదురు నిలిచి పోరాడింది. కేసులు పెరుగుతున్న క్రమంలో ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా విధులు నిర్వహించేందుకు ఓ పారిశుద్ధ్య కార్మికురాలు ముందుకొచ్చింది. కరోనాకు, ఆర్థిక పరిస్థితులకు.. ఇలా దేనికీ ఆ మహిళ బెదరలేదు. వెనకడుగు వేకుండా ఆ నారీమణి తనవంతు కృషి చేసింది. వీధులను శుభ్రంగా ఉంచి కోవిడ్ ఉమెన్ వారియర్‌గా నిలిచిన సూర్యాపేటకు చెందిన పారిశుద్ధ్య కార్మికురాలు మెరుగు మారుతమ్మపై మహిళా దినోత్సవం సందర్భంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం. వీడియో క్లిక్ చేయండి..

Updated Date - 2021-03-08T21:28:01+05:30 IST