ముగ్గుర్ని 6 నెలల పాటు నగర బహిష్కరణ చేశాం: సీపీ
ABN , First Publish Date - 2021-10-26T21:34:58+05:30 IST
ముగ్గుర్ని 6 నెలల పాటు నగర బహిష్కరణ చేశాం: సీపీ
విజయవాడ: ముగ్గుర్ని ఆరు నెలల పాటు నగర బహిష్కరణ చేశామని సీపీ బత్తిన శ్రీనివాసులు తెలిపారు. గతంలో జరిగిన గ్యాంగ్ వార్లో 60 మందిని విచారించామని చెప్పారు. పండు, జగదీష్ గ్యాంగులకు చెందిన వాళ్లన్నారు. చాలా మందిపై రౌడీషీట్లు, సస్పెక్ట్ షీట్లు ఓపెన్ చేశామని బత్తిన శ్రీనివాసులు పేర్కొన్నారు.