పీఆర్సీ నివేదికను బయటపెట్టాలి: Ramakrishna

ABN , First Publish Date - 2021-12-08T14:30:21+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీ నివేదిక బయటపెట్టాలని సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు.

పీఆర్సీ నివేదికను బయటపెట్టాలి: Ramakrishna

అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీ నివేదిక బయటపెట్టాలని సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల డిమాండ్లను పరిష్కరించాలన్నారు. పాదయాత్రలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలను జగన్‌ నెరవేర్చాలని అన్నారు. ఉద్యోగులు సమ్మెకు వెళ్లకుండా రాష్ట్ర ప్రభుత్వం చూడాలని రామకృష్ణ పేర్కొన్నారు. 

Updated Date - 2021-12-08T14:30:21+05:30 IST