పీఆర్సీ నివేదికను బయటపెట్టాలి: Ramakrishna
ABN , First Publish Date - 2021-12-08T14:30:21+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీ నివేదిక బయటపెట్టాలని సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు.
అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీ నివేదిక బయటపెట్టాలని సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల డిమాండ్లను పరిష్కరించాలన్నారు. పాదయాత్రలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలను జగన్ నెరవేర్చాలని అన్నారు. ఉద్యోగులు సమ్మెకు వెళ్లకుండా రాష్ట్ర ప్రభుత్వం చూడాలని రామకృష్ణ పేర్కొన్నారు.