అమరావతి రైతులకు మద్దతుగా సీపీఐ నిరసన దీక్షలు

ABN , First Publish Date - 2020-08-13T19:52:17+05:30 IST

గుంటూరు: అమరావతి రైతులకు మద్దతుగా సీపీఐ కార్యాలయంలో నిరసన దీక్షలు జరుగుతున్నాయి.

అమరావతి రైతులకు మద్దతుగా సీపీఐ నిరసన దీక్షలు

గుంటూరు: అమరావతి రైతులకు మద్దతుగా సీపీఐ కార్యాలయంలో నిరసన దీక్షలు జరుగుతున్నాయి. ఈ దీక్షలలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి జంగాల అజయ్, నగర కార్యదర్శి మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-08-13T19:52:17+05:30 IST