సీపీఐ రామకృష్ణకు కరోనా పాజిటివ్
ABN , First Publish Date - 2022-01-18T00:55:01+05:30 IST
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణకు కరోనా పాజిటివ్ ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఆయ న స్వల్ప లక్షణాలతో హైదరాబాద్లోని నిమ్స్లో చికిత్స పొందుతున్నారు.
అమరావతి: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణకు కరోనా పాజిటివ్ ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఆయ న స్వల్ప లక్షణాలతో హైదరాబాద్లోని నిమ్స్లో చికిత్స పొందుతున్నారు. ఇటీవల తనను కలిసిన వారంతా వెంటనే టెస్టులు చేయించుకోవాలన్నారు. తగు జాగ్రత్తలు తీసుకోవాలని రామకృష్ణ వారికి సూచించారు.