శ్రీశైలంలో భక్తుల రద్దీ

ABN , First Publish Date - 2021-08-01T16:01:57+05:30 IST

శ్రీశైలంలో భక్తుల రద్దీ

శ్రీశైలంలో భక్తుల రద్దీ

కర్నూలు: శ్రీశైలం ఆలయానికి భక్తులు పోటెత్తారు. శ్రీశైలం డ్యాం గేట్లు ఎత్తడం ఆదివారం సెలవు దినం కావడంతొ శ్రీశైలానికి భక్తులు భారీగా చేరుకున్నారు. క్యూలైన్లలో స్వామిఅమ్మవార్ల దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో వచ్చారు. స్వామివారి దర్శనానికి 4 గంటలు, శ్రీఘ్ర దర్శనానికి గంట సమయం పడుతుందని అధికారులు తెలిపారు.

Updated Date - 2021-08-01T16:01:57+05:30 IST