పెంపుడు జంతువులపై క్రూరత్వాన్ని అరికట్టాలి

ABN , First Publish Date - 2021-07-04T00:42:03+05:30 IST

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పెంపుడు జంతువులపై జరుగుతున్న క్రూరత్వాన్ని

పెంపుడు జంతువులపై క్రూరత్వాన్ని అరికట్టాలి

హైదరాబాద్‌: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పెంపుడు జంతువులపై జరుగుతున్న క్రూరత్వాన్ని అరికట్టాలని  పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్‌కుమార్ ఆదేశించారు. కుక్కల పెంపకం, అమ్మకం దారుల అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని అధికారులకు ఆయన సూచించారు. నగరంలోని కుక్కల పెంపకం, అమ్మకందారులు స్టేట్ ఎనిమల్​ వెల్ఫేర్ ​బోర్డులో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్​ చేసుకోవాలని అర్వింద్‌కుమార్‌ పేర్కొన్నారు.   

Updated Date - 2021-07-04T00:42:03+05:30 IST