కామారెడ్డి జిల్లాలో సీఎస్ పర్యటన
ABN , First Publish Date - 2020-06-05T16:20:19+05:30 IST
కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలో సీఎస్ సోమేష్కుమార్ నేడు పర్యటించారు.
కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలో సీఎస్ సోమేష్కుమార్ నేడు పర్యటించారు. సదాశివనగర్ మండలం తిర్మన్పల్లిలో నర్సరీ పనులను సోమేష్ కుమార్ పరిశీలించి.. రైతలుకు పలు సూచనలు చేశారు.