కరోనా కట్టడికి సహకరించండి
ABN , First Publish Date - 2021-05-08T05:06:29+05:30 IST
కరోనా నిర్మూలనకు ప్రతిఒక్కరు సహకరించాలని మున్సిపల్ కమిషనర్ ఎం రమే్షబాబు కోరారు. ఆత్మకూరు పట్టణం లో శుక్రమారం మూడవ రోజు కర్ఫ్యూ
ఆత్మకూరు, మే 7 : కరోనా నిర్మూలనకు ప్రతిఒక్కరు సహకరించాలని మున్సిపల్ కమిషనర్ ఎం రమే్షబాబు కోరారు. ఆత్మకూరు పట్టణం లో శుక్రమారం మూడవ రోజు కర్ఫ్యూ అమలు తీరును ఆయన పర్యవేక్షించారు. కర్ఫ్యూ ఉన్నందున 144 సెక్షన్ అమలు చేస్తున్నామని, ఎవరూ రోడ్లపైకి రాకుండా ఇళ్ల వద్దనే ఉండాలని కోరారు. నిబంధనలు అతిక్రమి స్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. హోం ఐసోలేషనల్లో ఉన్న వారు 14 రోజులు బయటకు రాకుండా ఉండాలని కోరారు.