అస్తా 15 ట్రయల్స్‌ ప్రారంభించిన దాల్మియా

ABN , First Publish Date - 2020-06-05T06:37:18+05:30 IST

కరోనా చికిత్స కోసం ఉపయోగించే ఆయుర్వేద ఔషధం ‘అస్తా 15’కి సంబంధించిన క్లినికల్‌ ట్రయల్స్‌ను ప్రారంభించినట్లు దాల్మియా హెల్త్‌కేర్‌ సంస్థ గురువారం ప్రకటించింది. గతంలో చెన్నైలోని ఒక ప్రభుత్వ ఆస్పత్రిలో కొంత మంది రోగులపై...

అస్తా 15 ట్రయల్స్‌ ప్రారంభించిన దాల్మియా

న్యూఢిల్లీ జూన్‌ 4: కరోనా చికిత్స కోసం ఉపయోగించే ఆయుర్వేద ఔషధం ‘అస్తా 15’కి సంబంధించిన  క్లినికల్‌ ట్రయల్స్‌ను ప్రారంభించినట్లు దాల్మియా హెల్త్‌కేర్‌ సంస్థ గురువారం ప్రకటించింది. గతంలో చెన్నైలోని ఒక ప్రభుత్వ ఆస్పత్రిలో కొంత మంది రోగులపై ఈ ఔషధ ప్రభావంపై అధ్యయనం నిర్వహించినట్లు, అందులో ఎటువంటి దుష్ప్రభావాలు కనిపించలేదని కూడా ఈ సంస్థ పేర్కొంది.


Updated Date - 2020-06-05T06:37:18+05:30 IST