అస్తా 15 ట్రయల్స్ ప్రారంభించిన దాల్మియా
ABN , First Publish Date - 2020-06-05T06:37:18+05:30 IST
కరోనా చికిత్స కోసం ఉపయోగించే ఆయుర్వేద ఔషధం ‘అస్తా 15’కి సంబంధించిన క్లినికల్ ట్రయల్స్ను ప్రారంభించినట్లు దాల్మియా హెల్త్కేర్ సంస్థ గురువారం ప్రకటించింది. గతంలో చెన్నైలోని ఒక ప్రభుత్వ ఆస్పత్రిలో కొంత మంది రోగులపై...
న్యూఢిల్లీ జూన్ 4: కరోనా చికిత్స కోసం ఉపయోగించే ఆయుర్వేద ఔషధం ‘అస్తా 15’కి సంబంధించిన క్లినికల్ ట్రయల్స్ను ప్రారంభించినట్లు దాల్మియా హెల్త్కేర్ సంస్థ గురువారం ప్రకటించింది. గతంలో చెన్నైలోని ఒక ప్రభుత్వ ఆస్పత్రిలో కొంత మంది రోగులపై ఈ ఔషధ ప్రభావంపై అధ్యయనం నిర్వహించినట్లు, అందులో ఎటువంటి దుష్ప్రభావాలు కనిపించలేదని కూడా ఈ సంస్థ పేర్కొంది.