ఏఎంసీ కార్యాలయంలో అధికారుల నిర్వాకం

ABN , First Publish Date - 2021-11-19T01:47:55+05:30 IST

జిల్లాలోని నేరేడుచర్ల వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో అధికారులు

ఏఎంసీ కార్యాలయంలో అధికారుల నిర్వాకం

సూర్యాపేట: జిల్లాలోని నేరేడుచర్ల వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో అధికారులు దావత్ చేసుకున్నారు. ధాన్యం కొనుగోలు నిర్వహించకుండా మార్కెట్ కార్యాలయంలో మార్కెట్ సెక్రెటరీ గని, సూపర్‌వైజర్‌ అనిల్ దావత్ చేసుకుని మద్యం తాగి నిద్రపోయారు. అధికారుల తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 



Updated Date - 2021-11-19T01:47:55+05:30 IST