ఏఎంసీ కార్యాలయంలో అధికారుల నిర్వాకం
ABN , First Publish Date - 2021-11-19T01:47:55+05:30 IST
జిల్లాలోని నేరేడుచర్ల వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో అధికారులు
సూర్యాపేట: జిల్లాలోని నేరేడుచర్ల వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో అధికారులు దావత్ చేసుకున్నారు. ధాన్యం కొనుగోలు నిర్వహించకుండా మార్కెట్ కార్యాలయంలో మార్కెట్ సెక్రెటరీ గని, సూపర్వైజర్ అనిల్ దావత్ చేసుకుని మద్యం తాగి నిద్రపోయారు. అధికారుల తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.