నర్సీపట్నం పెద్ద చెరువులో దళిత యువకుడి మృతదేహం లభ్యం

ABN , First Publish Date - 2020-08-11T15:02:28+05:30 IST

విశాఖ: విశాఖ నర్సీపట్నం పెద్ద చెరువులో గత రాత్రి కిషోర్ అనే దళిత యువకుడు మృతదేహం లభ్యమైంది.

నర్సీపట్నం పెద్ద చెరువులో దళిత యువకుడి మృతదేహం లభ్యం

విశాఖ: విశాఖ నర్సీపట్నం పెద్ద చెరువులో గత రాత్రి కిషోర్ అనే దళిత యువకుడు మృతదేహం లభ్యమైంది. తన కుమారుడిని హత్య చేశారంటూ పోలీస్ స్టేషన్ ఎదుట బంధువులు ఆందోళనకు దిగారు. నర్సీపట్నానికి చెందిన హోంగార్డు కుమార్తెతో గత కొంత కాలంగా ప్రేమ వ్యవహారమే మృతికి కారణమంటూ బంధువులు ఆరోపించారు. పోలీసులు ఈ కేసును కప్పిపుచ్చే  ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపించారు.

Updated Date - 2020-08-11T15:02:28+05:30 IST