పండింట్ జవహర్లాల్ నెహ్రూ వర్ధంతి
ABN , First Publish Date - 2020-05-28T09:42:02+05:30 IST
మొదటి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ 56వ వర్ధంతిని బుధవారం నిర్వహించారు.
కామేపల్లి, మే27: మొదటి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ 56వ వర్ధంతిని బుధవారం నిర్వహించారు. ఆయన చిత్ర పటానికి కామేపల్లి జడ్పీటీసీ బానోత్ వెంకట ప్రవీణ్ పూలమాల వేసి నివాళ్లు అర్పించారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గింజల నర్సిం హరెడ్డి, దమ్మలపాటి సత్యనారాయణ, ఎంపీటీసీ జగన్నాథరెడ్డి, సర్పంచ్ కిన్నెర నాగన్న పాల్గొన్నారు.