విషాదం: వైద్యుల నిర్లక్ష్యం.. ఇద్దరి మహిళల మృతి

ABN , First Publish Date - 2020-05-23T16:22:24+05:30 IST

నగరంలో విషాదం చోటుచేసుకుంది. తేజ ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం ఇద్దరి నిండు ప్రాణాలను బలితీసుకున్నాయి. వైద్యం వికటించి

విషాదం: వైద్యుల నిర్లక్ష్యం.. ఇద్దరి మహిళల మృతి

సిరిసిల్ల: నగరంలో విషాదం చోటుచేసుకుంది. తేజ ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం ఇద్దరి నిండు ప్రాణాలను బలితీసుకున్నాయి. వైద్యం వికటించి ఆస్పత్రిలో ఇద్దరు మహిళలు మృతిచెందారు. ఇద్దరికీ ఒకేసారి వైద్యులు ఆపరేషన్ చేశారు. విషయం బయటకు పొక్కకుండా ఆస్పత్రి యాజమాన్యం జాగ్రత్తలు తీసుకున్నాయి. తేజ ఆస్పత్రిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



Updated Date - 2020-05-23T16:22:24+05:30 IST