జగన్ ఢిల్లీ ఎందుకు వెళ్లారు?
ABN , First Publish Date - 2021-06-11T00:52:24+05:30 IST
జగన్ ఢిల్లీ ఎందుకు వెళ్లారు?
హైదరాబాద్/అమరావతి: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీలో బీజేపీ పెద్దలను కలుస్తున్నారు. అయితే ఆయన ఢిల్లీ వెళ్లడంపై చాలా ప్రచారాలు జరుగుతున్నాయి. బెయిల్ రద్దు, కేసుల భయంతోనే ఢిల్లీ పెద్దలను కలుస్తారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలపై వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. రాష్ట్ర అవసరాలపై ఢిల్లీ పెద్దలను కలుస్తుంటే దుష్ప్రచాలు తగదని అంటున్నారు.
ఈ నేపథ్యంలో ‘‘జగన్ ఢిల్లీ టూర్పై అనుమానాలెందుకు?. ఢిల్లీ వెళ్లిన ప్రతిసారీ ప్రచారాలేంటి?. మంత్రి బొత్స ఎదురుదాడికి కారణమేంటి?. ఇంతకీ జగన్ ఢిల్లీ ఎందుకు వెళ్లారు?. అంతర్గత కలహాలా-ఆంతరంగిక వ్యవహారాలా?.’’అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ వీడియోను చూడగలరు.