డీఎడ్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభం

ABN , First Publish Date - 2020-12-04T06:05:47+05:30 IST

డీఎడ్‌ కళాశాలల్లో ప్రవేశాల కోసం అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన కార్యక్రమం భీమిలి ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణ సంస్థ డైట్‌లో గురువారం ప్రారంభమైంది.

డీఎడ్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభం
భీమిలి డైట్‌లో ధ్రువపత్రాలను పరిశీలిస్తున్నదృశ్యం

భీమునిపట్నం, డిసెంబరు 3: డీఎడ్‌ కళాశాలల్లో ప్రవేశాల కోసం అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన కార్యక్రమం భీమిలి ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణ సంస్థ డైట్‌లో గురువారం ప్రారంభమైంది. డైట్‌ ప్రిన్సిపాల్‌ జ్యోతికుమారి పర్వవేక్షణలో ప్రారంభమైన ఈ కౌన్సెలింగ్‌ ప్రక్రియ ఈనెల ఏడో తేదీ వరకు కొనసాగుతుందని సంబంధిత అధికారులు తెలిపారు.

Updated Date - 2020-12-04T06:05:47+05:30 IST