డీఎడ్ పరీక్షలు వాయిదా వేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

ABN , First Publish Date - 2020-09-26T19:27:01+05:30 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో డీఎడ్ పరీక్షలు వాయిదా పడ్డాయి. నిజానికి వచ్చే సోమవారం నుంచి డీఎడ్ పరీక్షలు

డీఎడ్ పరీక్షలు వాయిదా వేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో డీఎడ్ పరీక్షలు వాయిదా పడ్డాయి. నిజానికి వచ్చే సోమవారం నుంచి డీఎడ్ పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే  కోవిడ్-19 కారణంగా డీఎడ్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది.



Updated Date - 2020-09-26T19:27:01+05:30 IST