భారత్లో కొత్తగా 14,313 కరోనా కేసులు
ABN , First Publish Date - 2021-10-30T15:53:47+05:30 IST
గడిచిన 24 గంటల్లో భారత్లో కొత్తగా 14,313 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
న్యూఢిల్లీ: గడిచిన 24 గంటల్లో భారత్లో కొత్తగా 14,313 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనాతో 549 మంది మృతి చెందగా, కరోనా నుంచి కోలుకుని 13,543 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం యాక్టీవ్ కేసుల సంఖ్య 1,61,555గా ఉంది. దేశవ్యాప్తంగా కరోనాతో కోలుకున్న వారి సంఖ్య 3,36,41,175గా నమోదు అయ్యింది. అలాగే 60.70 కోట్ల మంది టీకా తీసుకున్నారు.