చోళ రాజుల నాటి మండపం కూల్చివేత

ABN , First Publish Date - 2021-10-24T01:51:57+05:30 IST

అధికారుల అనాలోచిత చర్యలు ఓ పురావస్తు కట్టడం

చోళ రాజుల నాటి మండపం కూల్చివేత

నెల్లూరు: అధికారుల అనాలోచిత చర్యల కారణంగా ఓ పురావస్తు కట్టడం కూల్చివేతకు గురయింది. సూళ్లూరుపేట మన్నార్ పోలూరులో చోళ రాజుల కాలం నాటి మండపాన్ని అధికారులు కూల్చివేసారు. సూళ్లూరుపేట- శ్రీకాళహస్తి రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా మండపాన్ని కూల్చివేసారు. చారిత్రిక మండపం నేలమట్టం కావడంతో స్థానికులు ఆవేదనకు గురయ్యారు. 

Updated Date - 2021-10-24T01:51:57+05:30 IST