డిప్యూటీ మేయర్కు మాతృ వియోగం
ABN , First Publish Date - 2020-06-05T09:47:58+05:30 IST
డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్కు మాతృ వియోగం కలిగింది.
కృష్ణానగర్, జూన్ 4 (ఆంధ్రజ్యోతి): డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్కు మాతృ వియోగం కలిగింది. ఆయన తల్లి ఫాతిమా(80) కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ గురువారం ఉదయం 3గంటలకు చనిపోయారని బాబా ఫసీయుద్దీన్ తెలిపారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఫసీయుద్దీన్ను ఆయన ఇంట్లో కలిసి సానుభూతి తెలిపారు.