వైసీపీ నేతలు ప్రజల ప్రాణాలపై దృష్టి సారించాలి: దేవతోటి

ABN , First Publish Date - 2021-05-07T16:42:40+05:30 IST

అమరావతి: వైసీపీ నేతలు ప్రజల ప్రాణాలపై దృష్టి సారించాలని టీడీపీ నేత దేవతోటి నాగరాజు పేర్కొన్నారు. ఆక్సిజన్ అందక ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే..

వైసీపీ నేతలు ప్రజల ప్రాణాలపై దృష్టి సారించాలి: దేవతోటి

అమరావతి: వైసీపీ నేతలు ప్రజల ప్రాణాలపై దృష్టి సారించాలని టీడీపీ నేత దేవతోటి నాగరాజు పేర్కొన్నారు. ఆక్సిజన్ అందక ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే.. వైసీపీ నేతలు టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. కరోనా నివారణ చర్యల్లో ఏపీ ప్రభుత్వ పనితీరు బాగుందని.. విజయసాయిరెడ్డి, సజ్జల మాట్లాడటం హాస్యాస్పదమని దేవతోటి నాగరాజు పేర్కొన్నారు. మీ ప్రభుత్వ పనితీరు ఎలా ఉందో.. మీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ చెప్పారని దేవతోటి నాగరాజు పేర్కొన్నారు.

Updated Date - 2021-05-07T16:42:40+05:30 IST