ఏపీలో దళితులు మరో స్వాతంత్ర్య పోరాటం చేయాలేమో: దేవతోటి నాగరాజు
ABN , First Publish Date - 2020-08-15T20:29:13+05:30 IST
అమరావతి: జగన్ పాలనలో దళితులకు స్వాతంత్ర్యపు హక్కులు కాలరాయబడుతున్నాయని ఏపీ ఎస్సీ, ఎస్టీ అభివృద్ది
అమరావతి: జగన్ పాలనలో దళితులకు స్వాతంత్ర్యపు హక్కులు కాలరాయబడుతున్నాయని ఏపీ ఎస్సీ, ఎస్టీ అభివృద్ది మండలి మాజీ సభ్యులు దేవతోటి నాగరాజు పేర్కొన్నారు. రాజన్న రాజ్యాంగంతో వాటిని హరించి వేస్తున్నారని విమర్శించారు. వైసీపీ నాయకులు న్యాయవ్యవస్థలను కూడా లెక్కచేయడం లేదన్నారు. దళితులు మరో స్వాతంత్ర్య పోరాటం చేయాలేమోనని నాగారాజు పేర్కొన్నారు.