అభివృద్ధి సంక్షేమమే ప్రధాన ద్యేయం

ABN , First Publish Date - 2022-04-16T06:22:59+05:30 IST

జగిత్యాల పట్టణాన్ని అన్ని రంగాల్లో అ భివృద్ధి చేయడమే ప్రధాన లక్ష్యమని బల్దియా చైర్‌ పర్సన్‌ బోగ శ్రావణి అన్నారు.

అభివృద్ధి సంక్షేమమే ప్రధాన ద్యేయం
అభివృద్ధి పనులను పరిశీలిస్తున్న శ్రావణి

బల్దియా చైర్‌ పర్సన్‌ బోగ శ్రావణి

జగిత్యాల టౌన్‌, ఏప్రిల్‌ 15 : జగిత్యాల పట్టణాన్ని అన్ని రంగాల్లో అ భివృద్ధి చేయడమే ప్రధాన లక్ష్యమని బల్దియా చైర్‌ పర్సన్‌ బోగ శ్రావణి అన్నారు. శుక్రవారం చైర్‌ పర్సన్‌ వ్రావణి 16వ, వార్డులో పర్యటించారు. వార్డులో చేబడుతున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. పను ల ను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. హరితహా రంలో నాటిన మొక్కలను సంరంక్షించేలా ప్రజలు ఐదు మొక్కలను ద త్తత తీసుకుని ప్రతిరోజు నీరు పోసి కాపాడాలని పిలుపునిచ్చారు.  కౌన్సి లర్‌ కూతురు రాజేష్‌, నాయకులు సుధీర్‌, రాజేష్‌ ఉన్నారు.

Updated Date - 2022-04-16T06:22:59+05:30 IST