స్వామి ఇక నువ్వు కొండదిగి పరిస్థితి చక్కదిద్దు: దేవినేని ఉమ

ABN , First Publish Date - 2020-05-26T00:24:30+05:30 IST

స్వామి ఇక నువ్వు కొండదిగి పరిస్థితి చక్కదిద్దు: దేవినేని ఉమ

స్వామి ఇక నువ్వు కొండదిగి పరిస్థితి చక్కదిద్దు: దేవినేని ఉమ

అమరావతి: ‘‘స్వామి ఇక నువ్వు కొండదిగి పరిస్థితి చక్కదిద్దు. మళ్లీ భక్తుల్ని నీ కొండెక్కే దర్శన భాగ్యం కల్పించు’’ అని ట్విట్టర్‌ వేదికగా టీడీపీ నేత దేవినేని ఉమ పేర్కొన్నారు. తండ్రి ప్రజా వ్యతిరేకత గురించి బోర్డు సభ్యుడి లేఖ చూడండని జగన్ కు సూచించారు. మీ బాబాయ్‌, మీ సాములోరి సన్నాయి నొక్కులు ఆపి..దాతలిచ్చిన భూముల వేలం ఆపామని ప్రకటించి ప్రజలకు చెప్పిండి జగన్‌గారు.. అని వ్యాఖ్యానించారు. 

Updated Date - 2020-05-26T00:24:30+05:30 IST