ఒక్కడి కోసం వేలమంది పోలీసులను పంపిస్తావా?: దేవినేని ఉమ

ABN , First Publish Date - 2021-01-19T14:46:00+05:30 IST

అమరావతి: మీ బూతుల మంత్రి వ్యాఖ్యలకు నిరసనగా.. గొల్లపూడిలో దీక్షకు కూర్చుంటా అంటే ఎందుకంత భయం అని మాజీ మంత్రి దేవినేని ఉమ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.

ఒక్కడి కోసం వేలమంది పోలీసులను పంపిస్తావా?: దేవినేని ఉమ

అమరావతి: మీ బూతుల మంత్రి వ్యాఖ్యలకు నిరసనగా.. గొల్లపూడిలో దీక్షకు కూర్చుంటా అంటే ఎందుకంత భయం అని మాజీ మంత్రి దేవినేని ఉమ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. టచ్ చేస్తామని సవాల్ చేసి ఒక్కడి కోసం వేలమంది పోలీసులను పంపిస్తావా? అని నిలదీశారు. ‘‘మీ బూతుల మంత్రి వ్యాఖ్యలకు నిరసనగా.. గొల్లపూడిలో దీక్షకు కూర్చుంటా అంటే ఎందుకంత భయం? టచ్ చేస్తామని సవాల్ చేసి ఒక్కడి కోసం వేలమంది పోలీసులను పంపిస్తావా? మీ నియంతృత్వ పాలనకు ప్రజలు భయపడరు. ప్రజాబలాన్ని అధికార దుర్వినియోగంతో అడ్డుకోలేరు’’ అని దేవినేని ఉమ ట్వీట్ చేశారు. 

Updated Date - 2021-01-19T14:46:00+05:30 IST