14 నెలల్లో మీరేం చేశారో చెప్పండి: దేవినేని ఉమ

ABN , First Publish Date - 2020-08-11T17:25:07+05:30 IST

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు ప్రతి జిల్లా అభివృద్ధికి బాటలు వేశారని మాజీ మంత్రి దేవినేని ఉమ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.

14 నెలల్లో మీరేం చేశారో చెప్పండి: దేవినేని ఉమ

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు ప్రతి జిల్లా అభివృద్ధికి బాటలు వేశారని మాజీ మంత్రి దేవినేని ఉమ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. 14 నెలల్లో మీరేం చేశారో చెప్పాలని జగన్‌ను దేవినేని ఉమ ప్రశ్నించారు. ‘‘ప్రతి జిల్లాలో చంద్రబాబు అభివృద్ధికి బాటలు పరిచారు. సీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో పరిశ్రమలు తెచ్చాం, సాగు నీరు ఇచ్చాం, విద్యాసంస్థలు పెట్టాం. ప్రజా రాజధానిలో అభివృద్ధికి ప్రభుత్వ వెబ్ సైటే సాక్ష్యం. మాది అభివృద్ధి, వైసీపీది విధ్వంసం. 14 నెలల్లో మీరేం చేశారో ప్రజలకు చెప్పండి జగన్‌ గారు’’ అని దేవినేని ఉమ ప్రశ్నించారు. 


Updated Date - 2020-08-11T17:25:07+05:30 IST