ఫైబర్‌నెట్ ప్రాజెక్టులో అవినీతి జరిగింది: దేవినేని ఉమ

ABN , First Publish Date - 2021-09-19T04:21:44+05:30 IST

ఫైబర్‌నెట్ ప్రాజెక్టులో అవినీతి జరిగింది: దేవినేని ఉమ

ఫైబర్‌నెట్ ప్రాజెక్టులో అవినీతి జరిగింది: దేవినేని ఉమ

కృష్ణా: ఏపీలో శాంతిభద్రతలు ఎలా ఉన్నాయో చంద్రబాబు ఇంటి దగ్గర ఘటన అద్దంపడుతోందని దేవినేని ఉమా ఎద్దేవా చేశారు. తన కారుపై దాడి చేసిన వారిని అరెస్టు చేసి ఉంటే చంద్రబాబు ఇంటిపైకి వచ్చి దాడి చేసేవారా? అని ఆయన ప్రశ్నించారు. సీఎం కనుసన్నల్లో, సజ్జల, డీజీపీ ఆధ్వర్యంలోనే నిన్నటి ఘటన జరిగిందన్నారు. ఏ రాష్ర్టంలోనైనా ఇంత అరాచక పాలన సాగుతోందా? అని వ్యాఖ్యానించారు. ఫైబర్‌నెట్ ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ అక్రమ కేసులు పెడుతున్నారని దేవినేని ఉమా ఆరోపించారు. 

Updated Date - 2021-09-19T04:21:44+05:30 IST