ముజ్గి మల్లన్న జాతరలో జరిగిన తొక్కిసలాటలో గాయపడిన వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2021-03-01T15:33:16+05:30 IST

నిర్మల్: ముజ్గి మల్లన్న జాతరలో అపశ్రుతి చోటు చేసుకుంది. జాతరలో ఆదివారం తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే.

ముజ్గి మల్లన్న జాతరలో జరిగిన తొక్కిసలాటలో గాయపడిన వ్యక్తి మృతి

నిర్మల్: ముజ్గి మల్లన్న జాతరలో అపశ్రుతి చోటు చేసుకుంది. జాతరలో ఆదివారం తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ తొక్కిసలాటలో మల్లేష్ (45) అనే భక్తుడు తీవ్రంగా గాయపడ్డాడు. సదరు భక్తుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నేడు మృతి చెందాడు. మృతుడు అక్కాపూర్ వాసి కావడంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది.


Updated Date - 2021-03-01T15:33:16+05:30 IST