ధర్మాడి సత్యానికి శౌర్య పతకం
ABN , First Publish Date - 2021-04-13T06:59:50+05:30 IST
గత ఏడాది కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిపోయిన బోటును ప్రాణాలకు తెగించి వెలికితీసిన ధర్మాడి సత్యానికి ప్రభుత్వం శౌర్య పతకాన్ని ప్రకటించింది.
కాకినాడ క్రైం: గత ఏడాది కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిపోయిన బోటును ప్రాణాలకు తెగించి వెలికితీసిన ధర్మాడి సత్యానికి ప్రభుత్వం శౌర్య పతకాన్ని ప్రకటించింది. ఉగాది పర్వదినాన ఆయనకు పతకంతో పాటు నగదు అందజేస్తామని అధికారులు తెలిపారు.