ఇంద్రకీలాద్రిపై డయల్ యువర్ ఈఓ కార్యక్రమం

ABN , First Publish Date - 2021-12-18T01:44:12+05:30 IST

నగరంలోని ప్రఖ్యాత ఇంద్రకీలాద్రి ఆలయ అధికారలు

ఇంద్రకీలాద్రిపై డయల్ యువర్ ఈఓ కార్యక్రమం

విజయవాడ: నగరంలోని ప్రఖ్యాత ఇంద్రకీలాద్రి ఆలయ అధికారలు డయల్ యువర్ ఈఓ కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రతి నెలా మొదటి, మూడో శనివారం ఉ. 10:30 నుంచి ఉ.11:30 గంటల వరకు ఫోన్‌లో ఈవో అందుబాటులో ఉంటారని ఆలయ అధికారులు తెలిపారు. దేవస్థానానికి సంబంధించిన సూచనలు, ఫిర్యాదులను భక్తులు నేరుగా చెప్పొచ్చన్నారు. ఈవో ఫోన్‌ నెం.9440761000కి ఫోన్ చేయాలని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం పేర్కొంది. 


Updated Date - 2021-12-18T01:44:12+05:30 IST