డయల్‌ యువర్‌ టీటీడీ ఈవో రద్దు

ABN , First Publish Date - 2021-05-06T06:42:57+05:30 IST

తిరుమలలో శుక్రవారం జరగాల్సిన డయల్‌ యువర్‌ టీటీడీ ఈవో కార్యక్రమం రద్దయ్యింది.

డయల్‌ యువర్‌ టీటీడీ ఈవో రద్దు

తిరుమల, మే 5 (ఆంధ్రజ్యోతి): తిరుమలలో శుక్రవారం జరగాల్సిన డయల్‌ యువర్‌ టీటీడీ ఈవో కార్యక్రమం రద్దయ్యింది. ఈ మేరకు టీటీడీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రతినెలా మొదటి శుక్రవారం ఈ కార్యక్రమం జరుగుతున్న విషయం తెలిసిందే. పరిపాలనా కారణాలతో ఈ కార్యక్రమాన్ని రద్దు చేస్టున్నట్టు స్పష్టం చేసింది. భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని టీటీడీ అధికారులు కోరారు. 

Updated Date - 2021-05-06T06:42:57+05:30 IST