మంత్రి ఎర్రబెల్లి దంపతులతో దిల్రాజు దంపతుల భేటీ
ABN , First Publish Date - 2020-09-19T00:21:17+05:30 IST
రాష్ట్ర పంచాయితీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లిదయాకర్రావు దంపతులను సినీ నిర్మాత దిల్రాజు దంపతులు శుక్రవారం హైదరాబాద్లో ఓ కార్యక్రమంలో కలిశారు.
హైదరాబాద్: రాష్ట్ర పంచాయితీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లిదయాకర్రావు దంపతులను సినీ నిర్మాత దిల్రాజు దంపతులు శుక్రవారం హైదరాబాద్లో ఓ కార్యక్రమంలో కలిశారు. ఈసందర్బంగా దిల్రాజు దంపతులకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు దంపతులు పెళ్లిశుభా కాంక్షలు తెలిపారు. అలాగే వారికి నూతన పట్టు వస్ర్తాలను బహుకరించారు. దిల్రాజు పెళ్లితర్వాత ఈ ఇరువురి దంపతులు కలసుకోలేకపోయారు. అనుకోకుండా కలుసుకోవడంతో ఆప్యాయతను పంచుకున్నారు.