అనాథల హోం నుంచి ముగ్గురు యువతుల అదృశ్యం

ABN , First Publish Date - 2021-07-01T00:59:10+05:30 IST

యువతుల అదృశ్యం నగరంలో కలకలం రేపుతోంది. నగరంలోని

అనాథల హోం నుంచి ముగ్గురు యువతుల అదృశ్యం

విశాఖ: యువతుల అదృశ్యం నగరంలో కలకలం రేపుతోంది. నగరంలోని పైనాపిల్‌ కాలనీలో ఉన్న అనాథల హోం నుంచి ముగ్గురు యువతులు అదృశ్యం అయ్యారు. దీంతో యువతుల అదృశ్యంపై అరిలోవ పోలీసులకు హోం సిబ్బంది ఫిర్యాదు చేసారు. హారతి, శైలజ, వెంకటలక్ష్మీ  అనే యువతులు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

Updated Date - 2021-07-01T00:59:10+05:30 IST