దిశా కేసు ఎన్కౌంటర్ నిందితుల కుటుంబాలకు పరిహారంపై హైకోర్టులో విచారణ
ABN , First Publish Date - 2021-12-17T00:33:48+05:30 IST
దిశా కేసు ఎన్కౌంటర్ నిందితుల కుటుంబాలకు పరిహారంపై హైకోర్టులో విచారణ
హైదరాబాద్: దిశా కేసులో ఎన్కౌంటరైన నిందితుల కుటుంబాలకు పరిహారంపై హైకోర్టులో విచారణ జరిగింది. మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించడానికి హైకోర్టు నిరాకరించింది. పరిహారం చెల్లించేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ కోరారు. సుప్రీంకోర్టులో దిశా కమిషన్ నివేదిక పెండింగ్లో ఉందని, తాము కలగజేసుకోలేమని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది.