దిక్కుతోచని స్థితిలో నెల్లూరు జిల్లా రైతులు

ABN , First Publish Date - 2020-08-03T22:27:14+05:30 IST

ధాన్యం అమ్ముకోలేక నెల్లూరు జిల్లా రైతులు తీవ్ర నష్టాలు, కష్టాలు ఎదుర్కొంటున్నారు.

దిక్కుతోచని స్థితిలో నెల్లూరు జిల్లా రైతులు

నెల్లూరు జిల్లా: ధాన్యం అమ్ముకోలేక నెల్లూరు జిల్లా రైతులు తీవ్ర నష్టాలు, కష్టాలు ఎదుర్కొంటున్నారు. రెండోపంట సాగు చేపట్టిన వెంటనే కరోనా రావడంతో సాగు ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. రెండో పంట కొనుగోళ్లపై అధికార యంత్రాంగం దృష్టి సారించలేదు. పంట అమ్మడానికి రైతులు పడుతున్న కష్టాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం.. పై వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2020-08-03T22:27:14+05:30 IST