విద్యార్థినులకు శాలువాలు పంపిణీ

ABN , First Publish Date - 2022-01-20T04:42:05+05:30 IST

కేజీబీవీలో విద్యనభ్యసిస్తున్న 200 మంది విద్యార్థినులకు ఏపీ స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ కొండూరు అజయ్‌రెడ్డి, పెనగలూరు మండల వైస్‌ ఎంపీపీ కొండూరు విజయ్‌రెడ్డిల సహకారంతో అధికారులు బుధవారం శాలువాలు పంపిణీ చేశారు.

విద్యార్థినులకు శాలువాలు పంపిణీ
కేజీబీవీ విద్యార్థినులకు శాలువాలు అందజేస్తున్న అధికారులు

పెనగలూరు, జనవరి 19:  కేజీబీవీలో విద్యనభ్యసిస్తున్న 200 మంది విద్యార్థినులకు ఏపీ స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ కొండూరు అజయ్‌రెడ్డి, పెనగలూరు మండల వైస్‌ ఎంపీపీ కొండూరు విజయ్‌రెడ్డిల సహకారంతో అధికారులు బుధవారం శాలువాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో  ఎంఈ వో జయవేలు, ఎంపీడీవో వరప్రసాద్‌, కేజీబీవీ ఎస్‌వో సుచరిత, ఎస్టీయూ నాయకుడు యల్లయ్య, ఈవోఅండ్‌ఆర్‌డీ పద్మభూషణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2022-01-20T04:42:05+05:30 IST