24 నుంచి గొర్రెల పంపిణీ: మంత్రి తలసాని

ABN , First Publish Date - 2021-10-23T08:06:59+05:30 IST

వాటాధనం చెల్లించిన గొల్ల, కురుమలకు ఈనెల 24 నుంచి గొర్రెల యూనిట్ల పంపిణీ ప్రారంభిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్‌

24 నుంచి గొర్రెల పంపిణీ: మంత్రి తలసాని

వాటాధనం చెల్లించిన గొల్ల, కురుమలకు ఈనెల 24 నుంచి గొర్రెల యూనిట్ల పంపిణీ ప్రారంభిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ప్రకటించారు. మొదటి విడతలో రూ. 5 వేల కోట్లతో గొర్రెలు పంపిణీ చేసినట్లు తెలిపారు. రెండో విడతలో యూనిట్‌ ధరను ప్రభుత్వం రూ. 1.75 లక్షలకు పెంచిందని తెలిపారు. పెరిగిన యూనిట్‌ ధరను చెల్లించిన వారికి గొర్రెల యూనిట్లను పంపిణీ చేస్తామని తెలిపారు.   

Updated Date - 2021-10-23T08:06:59+05:30 IST