24 నుంచి గొర్రెల పంపిణీ: మంత్రి తలసాని
ABN , First Publish Date - 2021-10-23T08:06:59+05:30 IST
వాటాధనం చెల్లించిన గొల్ల, కురుమలకు ఈనెల 24 నుంచి గొర్రెల యూనిట్ల పంపిణీ ప్రారంభిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్
వాటాధనం చెల్లించిన గొల్ల, కురుమలకు ఈనెల 24 నుంచి గొర్రెల యూనిట్ల పంపిణీ ప్రారంభిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. మొదటి విడతలో రూ. 5 వేల కోట్లతో గొర్రెలు పంపిణీ చేసినట్లు తెలిపారు. రెండో విడతలో యూనిట్ ధరను ప్రభుత్వం రూ. 1.75 లక్షలకు పెంచిందని తెలిపారు. పెరిగిన యూనిట్ ధరను చెల్లించిన వారికి గొర్రెల యూనిట్లను పంపిణీ చేస్తామని తెలిపారు.