రాయితీ విత్తనాల పంపణీ
ABN , First Publish Date - 2021-06-21T05:30:00+05:30 IST
మండల కేంద్రంలోని సింగిల్విండో ద్వారా మంగళవారం నుంచి రాయితీ విత్తనాలను పంపిణీ చేస్తామని తాడ్వాయి ఏవో శ్రీకాంత్ తెలిపారు. కందులు, మినుములు, పెసర్లు అందుబాటులో ఉన్నాయ ని తెలిపారు.
తాడ్వాయి, జూన్ 21: మండల కేంద్రంలోని సింగిల్విండో ద్వారా మంగళవారం నుంచి రాయితీ విత్తనాలను పంపిణీ చేస్తామని తాడ్వాయి ఏవో శ్రీకాంత్ తెలిపారు. కందులు, మినుములు, పెసర్లు అందుబాటులో ఉన్నాయ ని తెలిపారు. అన్ని విత్తనాలు 33శాతం రాయితీపై అంది స్తామని ఆయన తెలిపారు. రైతులు పట్టాదారు పాసు పుస్తకం జిరాక్స్, ఆధార్కార్డు జిరాక్స్లతో వచ్చి విత్తనాలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో సింగిల్విండో చైర్మన్ కపిల్ రెడ్డి, వైస్ చైర్మన్ ధర్మారెడ్డి, మోహన్రెడ్డి, నర్సింలు, కార్యదర్శి నర్సింలు తదితరులు పాల్గొన్నారు.