అపరిచితులను గ్రామాల్లోకి రానివ్వొద్దు

ABN , First Publish Date - 2020-03-27T11:07:35+05:30 IST

అపరిచితులు గ్రామాల్లోకి చొరబడకుండా గ్రామస్థులు అరికట్టాలని ఎంపీడీవో

అపరిచితులను గ్రామాల్లోకి రానివ్వొద్దు

రొట్టవలస (సరుబుజ్జిలి), మార్చి 26: అపరిచితులు గ్రామాల్లోకి చొరబడకుండా గ్రామస్థులు అరికట్టాలని ఎంపీడీవో పి.మురళీమోహన్‌కుమార్‌ అన్నారు. రొట్టవలస గ్రామంలో ఆయన గురువారం పర్యటించారు. ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి స్వగ్రామాలకు వచ్చిన వారిని   వైద్య ఆరోగ్యశాఖ వారికి అప్పగించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2020-03-27T11:07:35+05:30 IST