డాక్టర్ అనుమానాస్పద మృతి

ABN , First Publish Date - 2020-03-13T18:26:03+05:30 IST

జీడిమెట్ల: పేట్ బషీరాబాద్ పీఎస్ పరిధిలోని గోదావరి హోం గాయత్రి నగర్‌లో నివాసముంటున్న సుభాష్ అనే డాక్టర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.

డాక్టర్ అనుమానాస్పద మృతి

జీడిమెట్ల: పేట్ బషీరాబాద్ పీఎస్ పరిధిలోని గోదావరి హోం గాయత్రి నగర్‌లో నివాసముంటున్న సుభాష్ అనే డాక్టర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. జ్వరంతో బాధపడుతున్న సుభాష్ నిన్న ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. కాగా నిన్న రాత్రి అకస్మాత్తుగా ఇంట్లో మృతి చెందడం పలు అనుమానాలకు తావిస్తోంది. వివరాల కోసం ప్రయత్నించగా బంధువులు నిరాకరిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు నిర్వహిస్తున్నారు.


Updated Date - 2020-03-13T18:26:03+05:30 IST