క్విస్ అధ్యాపకుడికి డాక్టరేట్
ABN , First Publish Date - 2020-09-18T07:37:22+05:30 IST
ఒంగోలులోని క్విస్ కాలేజి ఆఫ్ ఇంజనీ రింగ్ టెక్నాలజీలో ఐటీ విభాగంలో పనిచేసే అసిస్టెంటు ప్రొఫెసర్ జి.లక్ష్మీ వరప్రసాద్కు చెన్నైలోని భారత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చు సంస్థ
ఒంగోలువిద్య, సెప్టెంబరు 17 : ఒంగోలులోని క్విస్ కాలేజి ఆఫ్ ఇంజనీ రింగ్ టెక్నాలజీలో ఐటీ విభాగంలో పనిచేసే అసిస్టెంటు ప్రొఫెసర్ జి.లక్ష్మీ వరప్రసాద్కు చెన్నైలోని భారత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చు సంస్థ డాక్టరేట్ ప్రదానం చేసిందని క్విస్ విద్యాసంస్థల సెక్ర టరీ అండ్ కరస్పాండెంట్ నిడమానూరి సూర్యకళ్యాణ చక్రవర్తి, అధ్యక్షుడు నాగేశ్వరరావు గురువారం తెలిపారు.
మొబైల్స్ స్మార్ట్ టెక్నాలజీ , నెట్వ ర్క్పై సమర్పించిన పరిశోధన పత్రానికి డాక్టరేట్ లభించింది. ఈ సంద ర్భంగా వారు లక్ష్మీవరప్రసాద్ను అభినందించారు.